రైతులకు గుడ్ న్యూస్ చెప్పిన కేంద్రం?

83చూసినవారు
రైతులకు గుడ్ న్యూస్ చెప్పిన కేంద్రం?
కేంద్ర ప్రభుత్వం రైతులకు శుభవార్త చెప్పనుంది. ప్రధాని మోడీ అధ్యక్షతన బుధవారం కేంద్ర కేబినెట్ సమావేశం ప్రారంభం అయింది. ఈ క్రమంలో 2025-2026 రబీ సీజన్ కు సంబంధించిన గోదుమ పంట పై కూడా మద్దతు ధరను పెంచాలని నిర్ణయించారు. ఈ క్రమంలో గోధుమలకు క్వింటాలకు రూ. 150 ను పెంచుతూ కేబినెట్ నిర్ణయం తీసుకుంది. అలాగే కేంద్ర ప్రభుత్వం ఉద్యోగులకు దీపావళి కానుకగా డీఏ ను 3 శాతం పెంచుతూ నిర్ణయం తీసుకుంది.

సంబంధిత పోస్ట్