Chess Olympiad 2024: రోహిత్‌ శర్మ 'వాకింగ్‌' రీక్రియేట్‌ (Video)

85చూసినవారు
భారత పురుషుల, మహిళల చెస్ జట్టు సత్తా చాటాయి. 45వ చెస్ ఒలింపియాడ్‌లో దేశానికి రెండు స్వర్ణాలు అందించాయి. చెస్ ఛాంపియన్లు ఓ విషయంలో టీమిండియా కెప్టెన్ రోహిత్‌ను అనుకరించారు. టీ20 ప్రపంచకప్‌ను సాధించిన తర్వాత భారత కెప్టెన్ రోహిత్ శర్మ ‘రోబో’ వాక్ చేసుకుంటూ ట్రోఫీని అందుకొన్ని సంగతి తెలిసిందే. ఇప్పుడు ఆ సీన్‌ను రీక్రియేట్ చేయడం విశేషం.

సంబంధిత పోస్ట్