ఎన్నికల అధికారిణితో చెవిరెడ్డి దురుసు ప్రవర్తన

580చూసినవారు
ఎన్నికల అధికారిణితో చెవిరెడ్డి దురుసు ప్రవర్తన
ప్రకాశం జిల్లా వీరభద్రాపురంలోని పోలింగ్ కేంద్రం వద్ద సా. 6 గంటల తరువాత వైసీపీ మరియు కూటమి నేతల మధ్య వాగ్వివాదంతో ఉద్రిక్తత నెలకొనడంతో పోలీసులు వారిని బయటకు పంపారు. ఆర్వో శ్రీలేఖ అక్కడికి చేరుకొని పరిస్థితిని సమీక్షించారు. ఈ నేపథ్యంలో ఒంగోలు వైసీపీ ఎంపీ అభ్యర్థి చెవిరెడ్డి భాస్కరరెడ్డి ఆయన అనుచరులతో అక్కడకు చేరుకొని, ఆర్వోతో దురుసుగా ప్రవర్తిస్తూ.. వాగ్వాదానికి దిగారు.

సంబంధిత పోస్ట్