నేడు కేసీఆర్‌ను పరామర్శించనున్న సీఎం జగన్‌

2581చూసినవారు
నేడు కేసీఆర్‌ను పరామర్శించనున్న సీఎం జగన్‌
ఏపీ సీఎం జగన్‌ ఇవాళ హైదరాబాద్‌ లో తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్‌ను పరామర్శిస్తారు. ఉదయం 10 గంటలకు తాడేపల్లి నుంచి బయలుదేరి 11:30 గంటలకు బంజారాహిల్స్‌లోని కేసీఆర్‌ నివాసానికి జగన్‌ చేరుకుంటారు. గంటపాటు అక్కడే ఉండి మధ్యాహ్నానికి తాడేపల్లి చేరుకుంటారు. గత నెలలో కేసీఆర్‌ ప్రమాదవశాత్తు జారిపడడంతో ఎడమ తుంటికి వైద్యులు శస్త్రచికిత్స చేయగా డిశ్ఛార్జ్‌ అనంతరం తన నివాసంలో విశ్రాంతి తీసుకుంటున్న విషయం తెలిసిందే.

ట్యాగ్స్ :