నీతి ఆయోగ్ సమావేశానికి సీఎం నితీష్ డుమ్మా

52చూసినవారు
నీతి ఆయోగ్ సమావేశానికి సీఎం నితీష్ డుమ్మా
ప్రధాని మోడీ అధ్యక్షతన ఢిల్లీలో శనివారం జరిగిన నీతి ఆయోగ్ సమావేశానికి బీహార్ సీఎం నితీష్ కుమార్ హాజరు కాలేదు. ఈ సమావేశంలో బీహార్ తరుపున డిప్యూటీ సీఎంలు సామ్రాట్ చౌదరి, విజయ్ కుమార్ సిన్హా హాజరయ్యారు. అయితే నీతిఆయోగ్ సమావేశానికి సీఎం నితీష్ గైర్హాజరు కావడానికి గల కారణం ఇంకా స్పష్టంగా తెలియలేదు. దీనిపై సీఎంఓ నుంచి ఏ ప్రకటనా రాలేదు. గతంలో సైతం నీతి ఆయోగ్ సమావేశాలకు నితీష్ హాజరు కాలేదు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్