అధికారిక చిహ్నంపై సీఎం రేవంత్ కసరత్తు

73చూసినవారు
తెలంగాణ రాష్ట్ర అధికారిక చిహ్నంపై చిత్రకారుడు రుద్రరాజేశంతో సీఎం రేవంత్ రెడ్డి చర్చలు జరిపారు. పలు నమూనాలను పరిశీలించి.. తుది నమూనాపై సీఎం రేవంత్ సూచనలు చేశారు. త్వరలో తుది చిహ్నం సిద్ధం కానుంది. ఇప్పటికే రాష్ట్ర గీతం 'జయజయహే తెలంగాణ'కు మెరుగులు దిద్దే బాధ్యతను మ్యూజిక్ డైరెక్టర్ కీరవాణికి అప్పగించిన విషయం తెలిసిందే.

ట్యాగ్స్ :