పురాతన కాలం నుంచి యోగాని ఆచరించేవారు

77చూసినవారు
పురాతన కాలం నుంచి యోగాని ఆచరించేవారు
ఇండియా న్యూఢిల్లీలోని రాజ్‌పథ్‌లో మొదటిసారి యోగా డే సెలబ్రేట్ చేయగా, 2వసారి చండీగఢ్‌లో జరిపారు. ఇలా ప్రతి సంవత్సరం జూన్ 21న యోగా డేని సెలబ్రేట్ చేసుకుంటున్నారు. ఈ రోజున స్వయంగా యోగా గురువులు, ప్రముఖులు, సెలబ్రిటీలు కూడా వేడుకల్లో పాల్గొని రకరకాల యోగాసనాలు వేసి ఆసనాల విశిష్ఠతని తెలియజేస్తున్నారు. యోగా అనేది మన జీవితంలో భాగమైతే కచ్చితంగా ఆరోగ్యంగా ఉంటాం. పురాతన కాలం నుంచి యోగాని ఆచరించేవారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్