ప్రభుత్వానికి మొరపెట్టుకున్నా ఫలితం లేదు

63చూసినవారు
ప్రభుత్వానికి మొరపెట్టుకున్నా ఫలితం లేదు
కర్నూలు జిల్లాలో 55 పాఠశాలల్లో గతేడాది 11,324 మంది విద్యార్ధులు ఉంటే ప్రస్తుతం 9,743 మంది మాత్రమే ఉన్నారు. శ్రీకాకుళం జిల్లాలో 5 మండలాల పరిధిలో ఉన్న 36 పాఠశాలల్లో గతేడాది 1,236 మంది విద్యార్ధులు ఉంటే ప్రస్తుతం 918మంది మాత్రమే ఉన్నారు. రాష్ట్రంలో ప్రభుత్వ పాఠశాలలు 44,113 ఉన్నాయి. వీటిలో బుధవారం 29,52,271 మంది విద్యార్ధులు మధ్యాహ్న భోజనం తీసుకున్నారు. విలీనం వల్ల ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులు చేరడం లేదని ఉపాధ్యాయ సంఘాలు ప్రభుత్వానికి మొరపెట్టుకున్నా ఫలితం కనిపించలేదు.