ఆందోళన వ్యక్తం చేసిన ధర్మాసనం

54చూసినవారు
ఆందోళన వ్యక్తం చేసిన ధర్మాసనం
గతేడాది ఫిబ్రవరిలో హైదరాబాద్‌‌లోని అంబర్‌పేటలో పాఠశాల విద్యార్థినిపై దాడి చేసి చంపేసిన సంగతి తెలిసిందే. గత నెలలో కూడా సంగారెడ్డి జిల్లా పటాన్‌చెరులో బీహార్‌కు చెందిన వలస దంపతుల ఆరేళ్ల కుమారుడు కుక్కల దాడిలో మృతి చెందాడు. ఈ ఘటనలపై ధర్మాసనం ఆందోళన వ్యక్తం చేసింది. మృతుల కుటుంబాలకు నష్టపరిహారం ఇవ్వకపోగా, బాధ్యత ముగిసిందనుకుని భావించొద్దని.. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా విధానాలు రూపొందించాల్సిన అవసరం ఉందని తెలిపింది.

సంబంధిత పోస్ట్