మద్యం దుకాణాల లక్కీ డ్రాలో గందరగోళం.. అధికారులు, దరఖాస్తుదారుల మధ్య వాగ్వాదం

69చూసినవారు
మద్యం దుకాణాల లక్కీ డ్రాలో గందరగోళం.. అధికారులు, దరఖాస్తుదారుల మధ్య వాగ్వాదం
ఏపీలో మద్యం దుకాణాలకు లక్కీ డ్రా కొనసాగుతోంది. రాష్ట్రవ్యాప్తంగా సోమవారం ఉదయం నుంచే ప్రారంభమైన ఈ ప్రక్రియలో అధికారులు లాటరీలు తీస్తున్నారు. ఈ క్రమంలో శ్రీకాకుళం జిల్లాలో అధికారులు నెం.9కి బదులు నెం.6ను ప్రకటించడంతో గందరగోళం నెలకొంది. దీంతో అధికారులతో దరఖాస్తుదారులు వాగ్వాదానికి దిగారు. అండర్ స్కోర్ విషయంలో పొరపాటు జరిగిందని, మళ్లీ సవరించి నెంబర్ 9ని ప్రకటించడంతో వివాదం సద్దుమణిగింది.

సంబంధిత పోస్ట్