ప్రధాని నరేంద్ర
మోదీ కాంగ్రెస్పై మరోసారి తీవ్ర విమర్శలు చేశారు.
కాంగ్రెస్ నాయకులు రాజ్యాంగాన్ని అవమానించారని, దేశాన్ని విచ్ఛిన్నం చేసేందుకు ప్రయత్నిస్తున్నారన్నారు. '
కాంగ్రెస్ గోవా అభ్యర్థి ఆ రాష్ట్రానికి భారత రాజ్యాంగం వర్తించదని చెప్పారు. గోవాపై రాజ్యాంగం బలవంతంగా అమలు చేస్తున్నట్టు స్పష్టం చేస్తున్నారు. ఇది బాబాసాహేబ్ అంబేడ్కర్ను, రాజ్యాంగాన్ని అవమానించడం కాదా? అని ప్రశ్నించారు.