రాజ్యాంగాన్ని విచ్ఛిన్నం చేసేందుకు కాంగ్రెస్ కుట్ర: మోదీ

60చూసినవారు
రాజ్యాంగాన్ని విచ్ఛిన్నం చేసేందుకు కాంగ్రెస్ కుట్ర: మోదీ
ప్రధాని నరేంద్ర మోదీ కాంగ్రెస్‌పై మరోసారి తీవ్ర విమర్శలు చేశారు. కాంగ్రెస్ నాయకులు రాజ్యాంగాన్ని అవమానించారని, దేశాన్ని విచ్ఛిన్నం చేసేందుకు ప్రయత్నిస్తున్నారన్నారు. 'కాంగ్రెస్ గోవా అభ్యర్థి ఆ రాష్ట్రానికి భారత రాజ్యాంగం వర్తించదని చెప్పారు. గోవాపై రాజ్యాంగం బలవంతంగా అమలు చేస్తున్నట్టు స్పష్టం చేస్తున్నారు. ఇది బాబాసాహేబ్ అంబేడ్కర్‌ను, రాజ్యాంగాన్ని అవమానించడం కాదా? అని ప్రశ్నించారు.

సంబంధిత పోస్ట్