వైసీపీ నేతలు ర్యాబీస్ కుక్కలు: పవన్

68చూసినవారు
వైసీపీ నేతలు ర్యాబీస్ కుక్కలు: పవన్
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఉప్పాడ సభలో ఘాటు వ్యాఖ్యలు చేశారు. వైసీపీ నేతలు ర్యాబీస్ కుక్కల్లా తయారయ్యారని పవన్ అన్నారు. ఎవరు కనబడితే వారిని కరుస్తున్నారని మండిపడ్డారు. మాటలు నియంత్రించుకోకపోతే మూల్యం తప్పదని పవన్ హెచ్చరించారు. సజ్జల ఆధిపత్యపు అహంకారం చూపించవద్దని.. చిరంజీవి గురించి మాట్లాడే సమయంలో జాగ్రత్తగా ఉండాలని పవన్ అన్నారు.

సంబంధిత పోస్ట్