మళ్లీ పెరిగిన పసిడి ధరలు

52చూసినవారు
మళ్లీ పెరిగిన పసిడి ధరలు
బంగారం ధరల్లో పెరుగుదల కొనసాగుతోంది. గత కొన్ని రోజులుగా బంగారం రేట్లు భారీగా పెరుగుతూ పసిడి ప్రియులకు షాకిస్తున్నాయి. ఈరోజు 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధరపై రూ.400 పెరిగి ప్రస్తుతం రూ.60,110 ఉండగా.. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధరపై రూ.430 పెరగడంతో రూ.65,570గా ఉంది. కిలో వెండిపై రూ.700 పెరగగా.. ప్రస్తుత ధర రూ.78,600గా ఉంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్