ఐపీఎల్ ఫ్రాంచైజీ సీఎస్కే అరుదైన ఘనత సాధించింది. ఇన్స్టాగ్రామ్లో 15 మిలియన్ల మంది ఫాలోవర్లను కలిగి ఉన్న మొదటి IPL జట్టుగా అవతరించింది. దీంతో సోషల్ మీడియాలోనూ చెన్నై ఆధిపత్యం కొనసాగుతోందని నెటిజన్లు ట్వీట్లు చేస్తున్నారు. ఆ తర్వాత స్థానాల్లో ఆర్సీబీ 13.5M, ముంబై ఇండియన్స్ 13.2M ఫాలోవర్స్ను కలిగి ఉన్నాయి.