6 సంచలన హామీలు ప్రకటించిన ఆప్ ప్రభుత్వం

53చూసినవారు
6 సంచలన హామీలు ప్రకటించిన ఆప్ ప్రభుత్వం
ఢిల్లీలో జరిగిన 'భారత్' కూటమి బహిరంగ సభలో సీఎం అరవింద్ కేజ్రీవాల్ భార్య సునీతా 6 సంచలన హామీలను ప్రకటించారు. అధికారంలోకి వస్తే ఢిల్లీకి రాష్ట్ర హోదా కల్పిస్తామని వెల్లడించారు. దేశవ్యాప్తంగా 24 గంటల నిరంతర విద్యుత్ సరఫరా, పేదలకు ఉచిత విద్యుత్, పంటలకు గిట్టుబాటు ధర, ఉత్తమ ప్రభుత్వ పాఠశాలల నిర్మాణం, ప్రతి గ్రామంలో మొహల్లా క్లినిక్‌లు అందుబాటులోకి తెస్తామన్నారు. ఇవన్నీ ప్రస్తుతం ఈడీ కస్టడీలో ఉన్న కేజ్రీవాల్ రాసిన లేఖలోని అంశాలని ఆమె ఈ సందర్భంగా వెల్లడించారు.

సంబంధిత పోస్ట్