తుమ్మబాల మరణం బాధాకరం: సీఎం రేవంత్

85చూసినవారు
తుమ్మబాల మరణం బాధాకరం: సీఎం రేవంత్
విశ్రాంత ఆర్చ్ బిషప్ తుమ్మబాల మరణం బాధాకరమని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. సికింద్రాబాద్ సెయింట్ మేరీ స్కూల్‌లో తుమ్మబాల పార్థివదేహానికి ఆయన నివాళులర్పించారు. అనంతరం మాట్లాడుతూ 'శాంతి మతసామరస్యం, విద్యను వారు ప్రజలకు అందించారు. 2019 ఎంపీ ఎన్నికల్లో, 2023 శాసనసభ ఎన్నికల్లో వారు మమ్మల్ని మంచి మనసుతో ఆశీర్వదించారు. వారి ఆశీర్వాదంతో రాష్ట్రంలో ప్రజా ప్రభుత్వం ఏర్పడింది' అని సీఎం రేవంత్ తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్