పరువు నష్టం కేసు.. నేడు నాంపల్లి కోర్టుకు కేటీఆర్

50చూసినవారు
పరువు నష్టం కేసు.. నేడు నాంపల్లి కోర్టుకు కేటీఆర్
మంత్రి కొండా సురేఖపై పరువు నష్టం కేసులో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ శుక్రవారం నాంపల్లి కోర్టుకు హాజరుకానున్నారు. ఈ కేసులో కేటీఆర్ వాంగ్మూలాన్ని కోర్టు నమోదు చేయనుంది. ఉదయం 10 గంటలకు తెలంగాణ భవన్ నుంచి ఆయన పార్టీ కార్యకర్తలతో కలిసి కోర్టుకు చేరుకుంటారు. కాగా, నాగచైతన్య, సమంత విడాకుల వ్యవహారంలో కేటీఆర్, నాగార్జునపై మంత్రి సురేఖ సంచలన వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే.

సంబంధిత పోస్ట్