238 సార్లు ఓడినా మళ్లీ పోటీ

7356చూసినవారు
238 సార్లు ఓడినా మళ్లీ పోటీ
తమిళనాడుకు చెందిన టైర్లు రిపేర్ షాప్ ఓనర్ కె.పద్మరాజన్. మెట్టూరుకు చెందిన ఈయన ఇప్పటివరకు ఎన్నికలలో 238 సార్లు పోటీ చేసి ఓడిపోయారు. లోకల్ నుంచి రాష్ట్రపతి ఎన్నికల వరకు బరిలో దిగారు. అయినా మరోసారి 2024 లోక్‌సభ ఎన్నికలలోనూ పోటీ చేస్తూ వార్తల్లో నిలిచారు. ఎన్నికల ఫలితాల గురించి తాను పట్టించుకోనని, పోటీ చేసినా తన దృష్టిలో విజయమేనని వ్యాఖ్యానించారు.

సంబంధిత పోస్ట్