అర్ధనగ్నంగా ఊరేగించారు (వీడియో)

73చూసినవారు
ఢిల్లీలోని పంజాబీ బాగ్ ప్రాంతంలో మార్చి 25న దారుణం జరిగింది. హోలీ సందర్భంగా స్థానిక యువకులు రంగులు పూసుకున్నారు. ఆ సమయంలో కొందరు ఘర్షణ పడ్డారు. ఓ యువకుడిపై ఆరుగురు యువకులు దాడి చేశారు. అతడి దుస్తులు చింపి, విచక్షణా రహితంగా కొట్టారు. బాధితుడిని బెల్టులతో కొడుతూ ఆనందించారు. అంతేకాకుండా అర్ధనగ్నంగా ఆ యువకుడిని ఊరేగించారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్