ప్రధాని మోదీకి ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ ఛాలెంజ్

30244చూసినవారు
ప్రధాని మోదీకి ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ ఛాలెంజ్
మహారాష్ట్రలోని భీవండిలో ఢిల్లీ సీఎం, ఆప్ అధినేత క్రేజీవాల్ బీజేపి పై తీవ్ర విమర్శలు చేశారు. ‘‘ఢిల్లీలోని ప్రజలకు ఉచిత విద్యుత్ ఇవ్వడం వల్లే నన్ను జైలులో పెట్టారు. ఢిల్లీ, పంజాబ్ రాష్ట్రాల్లో నేను ఉచిత పవర్ ఇచ్చా. దేశం మొత్తానికి ఇవ్వాలని ప్రధాని మోదీకి ఛాలెంజ్ చేస్తున్నా. కేజ్రీవాల్‌ను జైలులో పెట్టాలనుకుంటే.. ఢిల్లీ ప్రజలను అవమానించినట్లే’ అని చెప్పుకొచ్చారు.