‘లాల్‌బాగ్చా రాజా’ గణపతి దర్శనానికి పోటెత్తిన భక్తులు (వీడియో)

77చూసినవారు
దేశంలోనే ప్రసిద్ధమైన ముంబై ‘లాల్‌బాగ్చా రాజా’ గణపతి దర్శనానికి రెండో రోజు భక్తులు పోటెత్తారు. వేల సంఖ్యలో వచ్చిన భక్తులు గంటల తరబడి క్యూలో నిలబడి గణనాథుడిని దర్శించుకుంటున్నారు. ముంబైలోని లాల్‌బాగ్‌ వద్ద ఏటా భారీ గణేశ్ విగ్రహాన్ని ఏర్పాటుచేస్తారు. 11 రోజుల పాటు జరిగే ఉత్సవాలకు పెద్ద సంఖ్యలో భక్తులు, రాజకీయ నాయకులు, సెలబ్రిటీలు హాజరవుతుంటారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్