తీర్థంలో మత్తుమందిచ్చి రేప్.. పూజారిపై టీవీ యాంకర్ కేసు

68చూసినవారు
తీర్థంలో మత్తుమందిచ్చి రేప్.. పూజారిపై టీవీ యాంకర్ కేసు
చెన్నైలోని ప్రధాన అమ్మన్ ఆలయాల్లో ఒక ఆలయ పూజారి కార్తీక్ మునిస్వామిపై.. తమిళనాడులోని ఓ ప్రైవేట్ టీవీ ఛానల్ యాంకర్ అత్యాచారానికి పాల్పడ్డాడని కేసు పెట్టింది. ఆమె విరుగంబాక్కం మహిళా పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. తీర్థంలో నిద్రమాత్రలు కలిపి ఇచ్చిన తర్వాత పూజారి ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డాడని యాంకర్ తన ఫిర్యాదులో పేర్కొంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్