ఆస్తిపన్ను వసూళ్లపై ‘ఎన్నికల' పిడుగు

60చూసినవారు
ఆస్తిపన్ను వసూళ్లపై ‘ఎన్నికల' పిడుగు
HYD: ఆస్తిపన్ను వసూళ్లపై పార్లమెంట్ ఎన్నికల కోడ్ ప్రభావం పడనుంది. ఈ నేపథ్యంలోనే 2023-24 ఆర్థిక సంవత్సరంలో రూ.2100 కోట్ల నిర్దేశిత లక్ష్యంలో ఇప్పటి వరకు కేవలం రూ.1488.47 కోట్లు మాత్రమే వసూలైంది. బకాయిలపై 90శాతం వడ్డీ రాయితీ అందిస్తూ వన్ టైం సెటిల్మెంట్(OTS) స్కీంను బల్దియా అందుబాటులోకి తీసుకొచ్చింది. కానీ 18 రోజుల్లో రూ.55 కోట్ల మేర మాత్రమే OTS కలెక్షన్లు వచ్చాయి.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్