వ్యక్తిని దారుణంగా కొట్టిన మాజీ మంత్రి కొడుకు (వీడియో)

62చూసినవారు
ఉత్తరప్రదేశ్‌లోని ఆగ్రాలో తాజాగా ఓ షాకింగ్ ఘటన చోటుచేసుకుంది. మాజీ మంత్రి చౌదరి ఉదయభాన్ సింగ్ కుమారుడు డాక్టర్ సంజీవ్ పాల్ సింగ్ ఈ-రిక్షా డ్రైవర్‌ దాడికి పాల్పడ్డాడు. దీంతో మంత్రి కొడుకు అతన్ని కర్ర తీసుకుని దారుణంగా కొట్టాడు. ఈ ఘటనపై సంజీవ్ పాల్ పోలీసులకు ఈ-రిక్షా డ్రైవర్‌పై ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేస్తామన్నారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ గా మారింది.

సంబంధిత పోస్ట్