ZEE లో 50% ఉద్యోగులపై వేటు

57చూసినవారు
ZEE లో 50% ఉద్యోగులపై వేటు
ఖర్చు పొదుపు చర్యల్లో భాగంగా జీ ఎంటర్‌టైన్‌మెంట్ ఉద్యోగులను ఇంటికి పంపుతోంది. బెంగళూరు టెక్ సెంటర్‌లో పనిచేస్తున్న 50 శాతం మంది సిబ్బందిపై వేటు పడినట్లు శనివారం వార్తలు వచ్చాయి. సోనీతో విలీనం కాబోతున్న నేపథ్యంలో ఈ తొలగింపులు చర్చగా మారాయి. మానవ వనరులను వీలైనంత తగ్గించి, పొదుపుపై దృష్టి పెట్టాలనే లక్ష్యంతో జీఎం, సీఈవో పునీత్ గోయెంకా ఈ చర్యలు తీసుకున్నట్లు సమాచారం.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్