ఘోర రోడ్డు ప్రమాదం.. 8 మంది మృతి (Video)

73041చూసినవారు
ఛత్తీస్‌గఢ్‌లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. బెమెతరలోని కతియా గ్రామం వద్ద ఓ వ్యాను.. కారును బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో 8 మంది అక్కడికక్కడే మృతి చెందగా.. 23 మందికిపైగా తీవ్రంగా గాయపడ్డారు. ప్రమాద సమయంలో వ్యానులో 40 నుంచి 50 మంది వరకు ప్రయాణికులు ఉన్నట్లుగా తెలుస్తోంది. దీంతో క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు. చనిపోయిన వారిలో ముగ్గురు చిన్నారులు, ఐదుగురు మహిళలు ఉన్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Job Suitcase

Jobs near you