పట్టపగలు తండ్రి, కొడుకు దారుణ హత్య (వీడియో)

247253చూసినవారు
పాకిస్థాన్‌లోని ఇస్లామాబాద్‌లో తాజాగా దారుణం జరిగింది. ఓ పోలీసును, అతడి కుమారుడిని పట్టపగలు దొంగలు కాల్చి చంపారు. తన భర్తను, కుమారుడిని చంపొద్దని మహిళ చేతులు జోడించి దొంగలను వేడుకుంది. అయినప్పటికీ ఆమె కళ్ల ముందే దొంగలు వారిని చంపేశారు. అనంతరం అక్కడి నుంచి దొంగలు పరారయ్యారు. మహిళ, తన కుమార్తెతో కలిసి అక్కడే రోదించింది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

సంబంధిత పోస్ట్