సందేశ్‌ఖాలీ కేసులో ముగ్గురిపై FIR నమోదు

51చూసినవారు
సందేశ్‌ఖాలీ కేసులో ముగ్గురిపై FIR నమోదు
పశ్చిమ బెంగాల్ సందేశ్‌ఖాలీలో మహిళపై జరిగిన అత్యాచార కేసును సీబీఐ దర్యాప్తు చేపడుతోంది. ఈ క్రమంలో సీబీఐ బుధవారం
ముగ్గురు వ్యక్తులపై ఎఫ్‌ఐఆర్‌లు నమోదు చేసింది. గుర్తు తెలియని వ్యక్తులపై 2 ఎఫ్‌ఐఆర్‌లు నమోదు చేయగా, టీఎంసీ నాయకుడు షాజహాన్ షేక్‌పై ఒకటి నమోదైంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్