పారిస్ ఒలింపిక్స్‌లో తొలి డోపింగ్ కేసు నిర్ధారణ

81చూసినవారు
పారిస్ ఒలింపిక్స్‌లో తొలి డోపింగ్ కేసు నిర్ధారణ
పారిస్ ఒలింపిక్స్‌లో తొలి డోపింగ్ కేసు నిర్ధారణ అయింది. ఇంటర్నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ నిర్వహించిన డోపింగ్ టెస్టులో ఇరాక్ జూడో ప్లేయర్ సజ్జాద్ సెహెన్ దోషిగా తేలింది. ఈ టెస్టులో ఆయన అనాబాలిక్ స్టెరాయిడ్స్ వాడినట్లు తేల్చి చెప్పారు. దీంతో అతడిని ఒలింపిక్స్ పోటీల నుంచి తొలగించారు. వచ్చే మంగళవారం 81 కిలోల విభాగంలో ఉజ్బెకిస్థాన్ క్రీడాకారుడితో సేహెన్ పోటీపడాల్సి ఉంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్