తెలంగాణ CMRFకు సింగరేణి భారీ విరాళం

72చూసినవారు
వరద బాధితుల సహాయార్థం సీఎం సహాయ నిధికి సింగరేణి కాలరీస్ సంస్థ 10 కోట్ల 25 లక్షల 65 వేల 273 రూపాయల భారీ విరాళాన్ని అందించింది. డిప్యూటీ సీఎం భట్టితో కలిసి సింగరేణి ప్రాంత ఎమ్మెల్యేలు, సంస్థ సీఎండీ బలరాం, ప్రజా ప్రతినిధులు, కార్మిక సంఘాల నేతలు సచివాలయంలో సీఎం రేవంత్ ను కలిసి విరాళం చెక్కును అందజేశారు. ప్రభుత్వానికి అండగా నిలుస్తూ విరాళం ఇచ్చిన సింగరేణి కుటుంబీకులు అందరికీ సీఎం కృతజ్ఞతలు తెలిపారు.

సంబంధిత పోస్ట్