వడదెబ్బతో ఐదుగురు మృతి

66చూసినవారు
వడదెబ్బతో ఐదుగురు మృతి
తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా వడదెబ్బతో ఐదుగురు చనిపోయారు. 45 డిగ్రీల ఉష్ణోగ్రత దాటిన జిల్లాల్లో వృద్ధులు, చిన్నారులు, రోగులకు ముప్పు పొంచి ఉందని రాష్ట్ర విపత్తు నిర్వహణ విభాగం అధికారులు హెచ్చరించారు. వడదెబ్బకు గురయ్యే ప్రమాదం ఉందని.. తగు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించింది. అత్యవసరమైతే తప్ప బయటకు రాకపోవడం మంచిదని అంటున్నారు. నీళ్లు, మజ్జిగ, కొబ్బరి నీళ్లు వంటివి తాగడం మంచిదని సూచిస్తున్నారు.

సంబంధిత పోస్ట్