తొలి దశ పోలింగ్ ప్రారంభం

59చూసినవారు
తొలి దశ పోలింగ్ ప్రారంభం
నేడు సార్వత్రిక ఎన్నికల తొలిదశ పోలింగ్ ప్రారంభం అయింది. ఈరోజు 21 రాష్ట్రాలలో పోలింగ్ జరుగుతుంది. ఇందుకు తగిన ఏర్పాట్లను అధికారులు చేశారు. పోలింగ్ కేంద్రాలను ప్రత్యేకంగా అలంకరించారు. మొత్తం 1.87 లక్షల పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేసింది. 102 లోక్‌సభ నియోజకవర్గాల్లో నేడు పోలింగ్ జరగనుంది. ఈ ఎన్నికల్లో 16.63 కోట్ల మంది ఓటు హక్కును వినియోగించుకోనున్నారు.

సంబంధిత పోస్ట్