రూ.1991కే ఫ్లై91 ప్రయాణం

54చూసినవారు
రూ.1991కే ఫ్లై91 ప్రయాణం
ఫ్లై91 సంస్థ తన విమాన సర్వీసులను ప్రారంభించింది. మొదటి విమానం గోవా మనోహర్ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి బెంగళూరు కెంపేగౌడ అంతర్జాతీయ విమానాశ్రయానికి బయలుదేరి వెళ్లింది. ఈ సందర్భంగా రూ.1991 (అన్నింటితో కలిపి) ప్రత్యేకఛార్జీ సదుపాయాన్ని కంపెనీ అందిస్తోంది. ఫ్లై91 విమాన సర్వీసులన్నింటికీ ఈ ఆఫర్ వర్తిస్తుందని కంపెనీ పేర్కొంది. గోవా-హైదరాబాద్, సింధుదుర్గ్-హైదరాబాద్ మధ్య వారంలో రెండుసార్లు విమాన సర్వీసులు నడపనున్నట్లు పేర్కొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్