మాజీ ఎమ్మెల్యే మశ్చేందర్‌ కన్నుమూత

336283చూసినవారు
మాజీ ఎమ్మెల్యే మశ్చేందర్‌ కన్నుమూత
సికింద్రాబాద్‌ కంటోన్మెంట్‌ మాజీ ఎమ్మెల్యే మశ్చేందర్‌(95) రావు కన్నుమూశారు. వృద్ధాప్య కారణాలతో అస్వస్థతకు గురైన ఆయన.. శుక్రవారం తుదిశ్వాస విడిచారు. 1978-83 మధ్య జనతా పార్టీ తరఫున మశ్చేందర్ రావు ఎమ్మెల్యేగా పనిచేశారు. అనంతరం కాంగ్రెస్ లో చేరి 1983 అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసి ఓటమి పాలయ్యారు. తర్వాత మశ్చేందర్ రావు సిండికేట్ బ్యాంక్ డైరెక్టర్ గా, జనరల్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఇండియా డైరెక్టర్ గా పనిచేశారు.

సంబంధిత పోస్ట్