మధ్యప్రదేశ్లో ఓటర్లకు ఫ్రీగా సినిమా టికెట్లు ఇస్తున్నారు. ఇండోర్ లోక్సభ స్థానానికి మే 13న పోలింగ్ జరగనున్న నేపథ్యంలో ఓటర్లకు బీఎల్వోలు.. నిర్ణీత వ్యవధిలోగా ఓటర్ స్లిప్పులను అందించకపోతే వాట్సాప్ లేదా టెలిఫోన్లో ఫిర్యాదు చేయాలని ఎన్నికల అధికారులు తెలిపారు. సదరు ఫిర్యాదు నిజమైందని తేలితే బీఎల్వోపై చర్యలు తీసుకోవడమే కాకుండా.. సినిమా చూసేందుకు ఫ్రీగా సినిమా టికెట్లు ఇస్తామని ప్రకటించింది.