ప్రజా పాలన దినోత్సవంలో జెండా ఎగరవేసిన ఎమ్మెల్యే

67చూసినవారు
ప్రజా పాలన దినోత్సవంలో జెండా ఎగరవేసిన ఎమ్మెల్యే
కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజా పాలన దినోత్సవం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహిస్తున్నారు. కల్వకుర్తి పట్టణంలో ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో కసిరెడ్డి నారాయణరెడ్డి జాతీయ జెండాను మంగళవారం ఎగరవేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు అయిన సందర్భంగా బడుగు బలహీన వర్గాల ప్రజలకు సంక్షేమ పథకాలను అందిస్తూ ముందుకు సాగుతుందని ఆయన అన్నారు.

సంబంధిత పోస్ట్