నారాయణపేట జిల్లా మక్తల్ పట్టణంలో బిజెపి బహిరంగ సభ జరిగింది. అందులో కేంద్ర హోం మంత్రి అమిత్ షా మాట్లాడుతూ.. బిజెపిఅధికారంలోకి రాగానే తెలంగాణ విమోచన దినాన్ని సెప్టెంబర్ 17న అధికారికంగా జరిపిస్తాం బిఆర్ఎస్ ప్రభుత్వం స్టీరింగ్ ఎంఐఎం చేతిలో ఉన్నది వాస్తవమా కాదా అని అన్నారు. అదేవిధంగా ముస్లింలకు ఉన్నటువంటి నాలుగు పర్సెంట్ రిజర్వేషన్ రద్దుచేసి ఎస్టిఎస్సి ఓబీసీలకు పెంచే బాధ్యతను మేం తీసుకుంటామన్నారు.