మక్తల్ లో పర్యటించనున్న మంత్రి హరీష్ రావు

585చూసినవారు
మక్తల్ లో పర్యటించనున్న మంత్రి హరీష్ రావు
మక్తల్ పట్టణంలో 150 పడకల ఆసుపత్రి, అగ్నిమాపక కేంద్రం శంకుస్థాపన, 33/11 విద్యుత్ సబ్ స్టేషన్లు మరియు కృష్ణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం, 2 KGBV భవనాలను ప్రారంభించడానికి ఈ నెల 4వ తేదీన తెలంగాణ ఆర్థిక, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి తన్నీరు హరీష్ రావు విచ్చేయుచున్నారు. ఈ నేపథ్యంలో ఏర్పాటు చేస్తున్న బహిరంగ సభ వేదిక, హెలిప్యాడ్ నిర్మాణ పనులను సోమవారం ఎమ్మెల్యే చిట్టెం రాంమోహన్ రెడ్డి పర్యవేక్షించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్