తెలంగాణలో గాజు గ్లాసు పోటీ

50చూసినవారు
తెలంగాణలో గాజు గ్లాసు పోటీ
తెలంగాణ లోక్ సభ ఎన్నికల్లో జనసేన పోటీ చేయడంలేదు. కాబట్టి ఇక్కడ గాజు గ్లాస్ గుర్తుతో ఏ ప్రాబ్లం లేదు. అందువల్లే ఎలక్షన్ కమీషన్ స్వతంత్ర అభ్యర్థులకు గాజు గ్లాస్ గుర్తును కేటాయిస్తోంది. ఇలా హైదరాబాద్, సికింద్రాబాద్, చేవెళ్ల లోక్ సభ స్థానాల్లో స్వతంత్ర అభ్యర్థులకు గాజు గ్లాసు గుర్తును కేటాయించారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల సమయంలోనూ ఇలాగే గాజు గ్లాసు గుర్తుపై గందరగోళం నెలకొంది. బిజెపి, జనసేన పార్టీలు కలిసి తెలంగాణలో పోటీచేసాయి.

సంబంధిత పోస్ట్