రెండుగా చీలిపోయిన గోద్రేజ్ ఫ్యామిలీ!

54చూసినవారు
రెండుగా చీలిపోయిన గోద్రేజ్ ఫ్యామిలీ!
127 ఏళ్లుగా వ్యాపార రంగంలో రాణిస్తున్న ప్రతిష్ఠాత్మక గోద్రేజ్ గ్రూప్ ఇప్పుడు రెండుగా విడిపోయింది. ఈ మేరకు కుటుంబసభ్యుల మధ్య ఒప్పందం కుదిరింది. జమ్ షెద్ గోద్రేజ్, ఆయన మేనకోడలు నైరికా హోల్కర్ సహా పలువురు గోద్రేజ్ ఎంటర్ప్రైజెస్ గ్రూప్ ను పర్య వేక్షిస్తారు. మరోవైపు గోద్రేజ్ ఇండస్ట్రీస్ గ్రూప్ (GIG) ఛైర్మన్ గా నాదిర్ గోద్రేజ్ బాధ్యతలు చేపట్టనున్నారు. ఆయన అన్న ఆది గోద్రేజ్ కూడా GIGని పర్యవేక్షిస్తారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్