ఎయిర్‌టెల్‌ యూజర్లకు గుడ్‌న్యూస్

71చూసినవారు
ఎయిర్‌టెల్‌ యూజర్లకు గుడ్‌న్యూస్
వినియోగదారులకు ప్రముఖ టెలికాం సంస్థ ఎయిర్ టెల్ గుడ్ న్యూస్ చెప్పింది. త్వరలోనే అవాంఛిత కాల్స్‌, మెసేజ్‌ల సమస్యకు చెక్‌ పెట్టనున్నట్టు తెలిపింది. కొన్నేళ్లుగా టెలికాం యూజర్లను తీవ్రంగా వేధిస్తున్న ఈ సమస్యకు ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ (AI) సాయంతో అడ్డుకునేందుకు కొత్త టెక్నాలజీని రూపొందించామని కంపెనీ సీఈఓ, మేనేజింగ్‌ డైరెక్టర్‌ గోపాల్‌ విత్తల్‌ తెలిపారు. సెప్టెంబర్ 26 నుంచి ఈ సదుపాయం అందుబాటులోకి రానుందని చెప్పారు.

సంబంధిత పోస్ట్