GOOD NEWS: రేపే ఖాతాల్లో డబ్బులు జమ

7391చూసినవారు
GOOD NEWS: రేపే ఖాతాల్లో డబ్బులు జమ
కేంద్ర ప్రభుత్వం రైతులకు శుభవార్త చెప్పింది. పీఎం కిసాన్ సమ్మాన్ నిధి 16వ విడత డబ్బులపై అధికారిక ప్రకటన చేసింది. ఫిబ్రవరి 28న (రేపు) రైతన్నల ఖాతాల్లోకి రూ. 2,000 చొప్పున జమ చేయనున్నట్లు తెలిపింది. ఈ నిధులను ప్రధాని మోదీ బటన్ నొక్కి విడుదల చేస్తారని పేర్కొంది. ఈ డబ్బును పొందడానికి, రైతులు తప్పనిసరిగా E-KYC నమోదు చేసుకోవాలని తెలిపింది.

సంబంధిత పోస్ట్