త్వరలోనే గ్రూప్‌-1 పరీక్షలు: సీఎం రేవంత్‌

102390చూసినవారు
త్వరలోనే గ్రూప్‌-1 పరీక్షలు: సీఎం రేవంత్‌
త్వరలోనే గ్రూప్‌-1 పరీక్షలు నిర్వహిస్తామని సీఎం రేవంత్‌రెడ్డి అన్నారు. నూతనంగా ఎంపికైన ప్రభుత్వ గురుకుల ఉపాధ్యాయులకు ఎల్బీ స్టేడియంలో సీఎం నియామకపత్రాలను అందజేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. 567 గ్రూప్-1 పోస్టులకు సంబంధించి అనుమతి ఇచ్చామని తెలిపారు. BRS పదవులు ఊడగొట్టినందునే యువతకు ఉద్యోగాలు వస్తున్నాయని అన్నారు. గత ప్రభుత్వం ఉద్యోగ నియామకాలు చేపట్టకుండా నిర్లక్ష్యం వహించిందన్నారు.

సంబంధిత పోస్ట్