పెరుగుతున్న వాయు కాలుష్యం

75చూసినవారు
పెరుగుతున్న వాయు కాలుష్యం
ఢిల్లీలో దీపావళికి ముందే గాలి నాణ్యత తీవ్రంగా పడిపోయినట్లు గణాంకాలు చెబుతున్నాయి. సెంట్రల్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు ప్రకారం ఢిల్లీలో ఎయిర్‌క్వాలిటీ క్షీణించింది. బుధవారం గాలి నాణ్యత 230 ఉండగా.. శుక్రవారానికి 293కి పడిపోయింది. దీంతో మధ్యాహ్నం 2 గంటలకు ఢిల్లీ పర్యావరణశాఖ మంత్రి గోపాల్ రాయ్ అత్యవసర మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఇప్పటికే బాణసంచా వాడకంపై పొల్యూషన్ కంట్రోల్ బోర్డు నిషేధం విధించింది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్