అరటి పండు తింటే కలిగే ఆరోగ్యప్రయోజనాలివే

59చూసినవారు
అరటి పండు తింటే కలిగే ఆరోగ్యప్రయోజనాలివే
రోజువారీ ఆహారంలో అరటి పండును భాగంగా చేసుకుంటే ఎన్నో ఆరోగ్యప్రయోజనాలు చేకూరుతాయి. ఉదయం అల్పాహారంలో ఒక అరటి పండును తినాలని పోషకాహార నిపుణులు సూచిస్తున్నారు. రోగనిరోధక శక్తిని పెంచడంలో ఇందులోని ఖనిజాలు, ఎలక్ట్రోలైట్లు సాయపడతాయి. అరటి పండులో ఫైబర్ అధికంగా ఉండడంతో మలబద్ధకం సమస్య దూరం అవుతుంది. గుండె సంబంధిత సమస్యలు కూడా దరిచేరవు. హైబీపీని నియంత్రించడంలో దీనిలోని పొటాషియం దోహదపడుతుంది.

ట్యాగ్స్ :