ఎయిర్‌పోర్టులో భారీగా బంగారం పట్టివేత

83చూసినవారు
ఎయిర్‌పోర్టులో భారీగా బంగారం పట్టివేత
కర్ణాటక రాజధాని బెంగళూరు ఎయిర్‌పోర్టులో భారీగా బంగారం పట్టుబడింది. రెండు వేర్వేరు ఘటనల్లో దాదాపు రూ.6.29 కోట్ల విలువైన 9 కిలోల బంగారాన్ని డిపార్ట్‌మెంట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. థాయ్ ఎయిర్‌వేస్ విమానంలో బంగారాన్ని దాచినట్లు డీఆర్ఐ అధికారులకు ముందుగా సమాచారం అందింది. రంగంలోకి దిగిన అధికారులు తనిఖీ చేసిన బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్