వైసీపీ హయాంలో లడ్డూలపై సబ్సిడీ రద్దు

52చూసినవారు
వైసీపీ హయాంలో లడ్డూలపై సబ్సిడీ రద్దు
వైసీపీ హయాంలో లడ్డూలపై సబ్సిడీ రద్దు చేశారు. శ్రీవారిలడ్డూ ధరను రూ.25 నుంచి రూ. 50కు పెంచారు. రూ.300 టికెట్‌, రూ.500 బ్రేక్‌ దర్శన టికెట్‌లతో సహా సుప్రభాతం, అర్చన, తోమాల, ఆర్జిత సేవల టికెట్లపై గతంలో ఇచ్చిన రెండు లడ్డూలలో ఒక లడ్డూ కోత విధించారు. కళ్యాణోత్సవం టికెట్‌పై గతంలో కండువాతో పాటు పెద్ద లడ్డూ, వడ ఇవ్వగా ఇపుడు పెద్ద లడ్డూ, వడ ఇవ్వకుండా ఆ రెంటింటి బదులు చిన్న లడ్డూ ఒకటి ఇస్తున్నారు. తిరుప్పావై సేవ టికెట్‌ ధరను రూ.వంద నుంచీ రూ.500కు పెంచేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్