మరికాసేట్లో కేసీఆర్ పిటిషన్ పై హైకోర్టు తీర్పు

77చూసినవారు
మరికాసేట్లో కేసీఆర్ పిటిషన్ పై హైకోర్టు తీర్పు
విద్యుత్ కమిషన్ ను రద్దు చేయాలని మాజీ సీఎం కేసీఆర్ హైకోర్టులో వేసిన పిటిషన్ పై మరికాసేపట్లో తీర్పు వెలువడనుంది. కమిషన్ చైర్మన్ జస్టిస్ నరసింహారెడ్డిని ఆ బాధ్యతల నుంచి తొలగించాలని పిటిషన్ లో కేసీఆర్ కోరారు. సహజ న్యాయసూత్రాలకు విరుద్ధంగా కమిషన్ ఏర్పాటు జరిగిందని, ఏకపక్షంగా ప్రెస్ మీట్లు పెట్టి చైర్మన్ మాట్లాడారని అన్నారు. ప్రభుత్వం, కేసీఆర్ తరఫున వాదనలు విన్న కోర్టు తీర్పు రిజర్వ్ చేసింది. ఇక ఇవాళ తీర్పు వెలువరించనుంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్