భారత్-బంగ్లాదేశ్ క్రికెట్ సిరీస్ రద్దు చేయాలని హిందూ జనజాగృతి సమితి పిలుపు

55చూసినవారు
భారత్-బంగ్లాదేశ్ క్రికెట్ సిరీస్ రద్దు చేయాలని హిందూ జనజాగృతి సమితి పిలుపు
భారత్, బంగ్లాదేశ్ మధ్య క్రికెట్ మ్యాచ్‌లు నిర్వహించడాన్ని హిందూ జనజాగృతి సమితి ఖండించింది. బంగ్లాదేశ్‌లో హిందువులపై అఘాయిత్యాలు జరుగుతున్నాయని గుర్తు చేసింది. భారత్-బంగ్లాదేశ్ క్రికెట్ మ్యాచ్‌లను తక్షణమే రద్దు చేయాలని బీసీసీఐను కోరింది. బీసీసీఐ అధికారులకు దీనిపై సోమవారం వినతిపత్రం ఇచ్చింది. సెప్టెంబర్ 19 నుంచి అక్టోబర్ 12 వరకు భారత్, బంగ్లాదేశ్ 2 టెస్టులు, 3 టీ20ల సిరీస్ ఆడనున్నాయి.

సంబంధిత పోస్ట్