హోర్డింగ్ కూలిన ఘటన.. యాడ్ ఏజెన్సీపై కేసు

559చూసినవారు
హోర్డింగ్ కూలిన ఘటన.. యాడ్ ఏజెన్సీపై కేసు
ముంబైలో హోర్డింగ్ కూలిన ఘటనలో మృతుల సంఖ్య 14కు చేరింది. ఈ సంఖ్య మరింత పెరగొచ్చని అధికారులు ఆందోళన చెందుతున్నారు. ఈ ఘటనకు కారణమైన వారిపై కఠిన చర్యలుంటాయని ముంబై పోలీస్ కమిషనర్ వివేక్ ఫన్సాల్కర్ తెలిపారు. ఇప్పటికే ‘ఇగో మీడియా ప్రైవేట్ లిమిటెడ్’ యాడ్ ఏజెన్సీ యజమాని భవేశ్ భిండేపై కేసు నమోదు చేసినట్లు చెప్పారు.

సంబంధిత పోస్ట్